కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి: ఎలుకలపై ప్రయోగం సక్సెస్.. త్వరలో మనుషులకు!
కరోనా వైరస్‌‌ విరుగుడుకు వ్యాక్సిన్ అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తులు, పరిశోధన సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి.ఈ నేపథ్యంలో వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వేలిముద్ర పరిమాణంలో ఉండే ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించ…
కరోనా మరణాల్లో స్పెయిన్‌ను దాటేసిన అమెరికా.. 11 మంది భారతీయులు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో  కరోనా వైరస్  మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ మహమ్మారి బారినపడి వేలాది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ బాధితుల సంఖ్య 4.35 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 14,795కు చేరుకుంది. ఇక, కరోనా బారినపడి 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి కోవిడ్-19 పాజిటివ…
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగింపు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ ప్రభుత్వం ముందే అప్రమత్తం అయ్యింది. ఇతర దేశాలు చేసిన తప్పును చేయకుండా... ప్రధాని మోదీ ముందే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ముందుగా జనతా కర్ఫ్యూను పాటించి అనంతరం లాక్ డౌన్ ప్రకటించారు. దేశ ప్రజలంతా 21 రోజుల పాటు లాక్ డౌన్‌ ప…
ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేయరు.. ప్రధాని మోదీ సంకేతం
లా క్‌డౌన్ పొడిగిస్తారా దేశంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల  లాక్‌డౌన్  విధించింది. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని  ప్రధాని మోదీ  పిలుపునిచ్చారు. అయితే.. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతాయని ఆశించగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ …
ఢిల్లీలోని కరోనా హాట్‌స్పాట్‌లు అష్టదిగ్బంధనం.. సైన్యం సాధ్వీనంలోకి
దేశంలో కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లను గుర్తించిన కేంద్రం.. ఈ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని 13, నొయిడాలో 22, ఘజియాబాద్‌లో 13 ప్రాంతాలను బుధవారం రాత్రి నుంచి పూర్తి దిగ్బంధనం చేశారు. ఏప్రిల్ 15 వరకు ఈ ప్రాంతాలు దిగ్బంధంలోనే కొనసాగనున్నాయి. ఈ ప్రాం…
21 రోజులు ఇంట్లోనే ఉండండి
విరుష్క జోడి ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విరాట్ కోహ్లీ, అనుష్క జోడీ సూచించారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి సామాజిక దూరమే ఏకైక మార్గమని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.